Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ, కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (10:29 IST)
దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. కరోనా మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 27 లక్షల 67 వేలను దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 64,531 కేసులు నమోదు కాగా 1092 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60,091 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 27,67,273 కేసులు నమోదయ్యా యి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,76,514 ఉండగా 20,37,870 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలాఉండగా 52,889 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితులు రికవరీ రేటు 73.64 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.91 శాతానికి మరణాల రేటు తగ్గింది. కాగా యాక్టివ్ కేసుల శాతం 24.45 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,01,518 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,17,42,782కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments