Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో 41 రోజుల పాటు క‌రోనా!

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (22:26 IST)
కరోనాపై తాజాగా షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. మృతదేహంలో కరోనా ఎంతకాలం వుంటుందనే దానిపై జరిపిన పరిశోధనలో.. షాకిచ్చే న్యూస్ తెలిసింది. క‌రోనాతో మృతి చెందిన ఓ వ్య‌క్తి శ‌రీరానికి 41 రోజుల‌పాటు 28 సార్లు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 41 రోజుల‌పాటు మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా ఉన్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు నిర్ధారించారు.
 
41 రోజుల‌పాటు త‌రువాత డెడ్‌బాడీని ఖ‌న‌నం చేయ‌డంతో నిర్ధార‌ణ పరీక్ష‌లు చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోయింది. అయితే, మృతి చెందిన వ్య‌క్తి నుంచి క‌రోనా ఇత‌రుల‌కు సోకుతుంద‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఆధారాలు లేవు. 
 
గ‌తంలో మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ 35 గంట‌ల‌కు మించి జీవించి ఉండ‌లేద‌ని తేల‌గా, ఇప్పుడు 41 రోజుల‌పాటు మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ‌కు వచ్చారు పరిశోధకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments