భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్, దేశంలో 1721 మందికి సోకిన కరోనా, 48 మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (17:31 IST)
భారతదేశంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ సాయంత్రం వరకూ దేశంలో నమోదైన కేసులు 1721 కాగా చనిపోయినవారు 48 మంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారు 150 మంది.
 
మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మృతి.
కేరళలో 241 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి.
తమిళనాడు లో124 పాజిటివ్ కేసులు,ఒకరు మృతి.
ఢిల్లీలో 121 కేసులు,ఇద్దరు మృతి.
కర్ణాటకలో 101 పాజిటివ్ కేసులు,ముగ్గురు మృతి.
ఉత్తరప్రదేశ్ లో 104 పాజిటివ్ కేసులు.
రాజస్థాన్‌లో  93 కేసులు.
తెలంగాణ 97 కేసులు, 6 మృతి.
 
ఏపీలో 87 కేసులు.
మధ్యప్రదేశ్ 86 కేసులు, నలుగురు మృతి.
గుజరాత్ 82 కేసులు,6 మృతి
జమ్మూకాశ్మీర్ 55 కేసులు, ఇద్దరు మృతి
 
హర్యానాలో 43 కేసులు.
పంజాబ్‌లో 41 కేసులు, నలుగురు మృతి.
పశ్చిమ బెంగాల్ 27కేసులు, నలుగురు మృతి.
బీహార్ 21 కేసులు, ఒకరు మృతి
చండిఘడ్ 15,
లడక్ 13,
అండమాన్ 10,
చత్తీస్ ఘడ్ 9,
ఉత్తరాఖండ్ 7,
గోవా 5,
హిమచల్ ప్రదేశ్ 3,
ఒడిశా 3,
అస్సాం 1,
ఝార్ఖండ్ 1,
మిజోరాం1,
మణిపూర్1,
పుదుచ్చేరి 3 కేసులు నమోదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments