Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గిన కరోనా.. కొత్తగా 538 కేసులు..

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ఏపీలో 8,74,515కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,049 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం ఏపీలో 5,236 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,62,230 మంది రికవరీ అయ్యారు. కొత్తగా విశాఖలో కరోనాతో ఒకరు మృతి చెందారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టిందని అ జాగ్రత్తగా ఉండకూడదని వైద్యులు చెప్తున్నారు. మాస్క్‌లు శానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments