Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గిన కరోనా.. కొత్తగా 538 కేసులు..

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ఏపీలో 8,74,515కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,049 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం ఏపీలో 5,236 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,62,230 మంది రికవరీ అయ్యారు. కొత్తగా విశాఖలో కరోనాతో ఒకరు మృతి చెందారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టిందని అ జాగ్రత్తగా ఉండకూడదని వైద్యులు చెప్తున్నారు. మాస్క్‌లు శానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments