Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు తగ్గాయ్.. కానీ 435 మంది మృతి

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:44 IST)
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజా కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో 30,548 కొత్త కేసులు నమోదుకాగా, 435 మరణాలు సంభవించాయి. 
 
దేశంలో మొత్తం ఇప్పటి వరకు 88,45,127 కరోనా కేసులు నమోదు కాగా, 1,30,070 కరోనా మరణాలు సంభవించాయి. 82,49,579 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,65,478 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 43,851 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉంటే.. 1,30,070 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 93.27 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.26 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments