Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలం అయ్యిందని.. కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందును..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:38 IST)
ప్రేమ విఫలం అయ్యిందని.. పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచి రేవుల గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సపంత్, పార్వతిలు శనివారం సాయంత్రం నార్సింగ్‌లోని మంచిరేవుల ప్రాంతంలో కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
అనంతరం తన స్నేహితుడికి సంపత్ ఫోన్ చేసి పురుగుల మందు తాగామని, తమను ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. వెంటనే స్నేహితుడు పోలీసుల సహాయంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికులు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments