Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 4,120 మంది మృతి

Webdunia
గురువారం, 13 మే 2021 (13:28 IST)
దేశంలో కరోనా మరణ మృదంగం మోగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదు అయితే నిన్న ఒక్కరోజే 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 3,52,181 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా బారిన పడినవారు 2,37,03,665 కాగా ఇప్పటి వరకు 2,58,317 మంది మరణించారు. దేశంలో 37లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిన్న ఒక్కరోజే 18,64,594 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 3.62 లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో ఇప్పటివరకు 17.52 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments