Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గుతున్న కరోనా తీవ్రత, 3,967 కొత్త కేసులు, 25 మరణాలు

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (23:20 IST)
తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో కరోనా పెరుగుతూ వచ్చినా ప్రస్తుతం దాని తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో సాధారకణ పరిస్థితులు నెలకొనే విధంగా పురోగతి కనిపిస్తోంది. గత కొన్ని నెలల కిందట పరిస్థితులతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమంత తీవ్రంగా లేదని తెలుస్తోంది.
 
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 627 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 86 మందికి నిర్ధారణ అయ్యింది. తాజాగా 5,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో మొత్తం పాజిటివ్ కేసు ల సంఖ్య 7,75,470కి చేరగా 7,30,109మందికి కరోనా నయం అయ్యింది. ఇంకా 38,979 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,382కి పెరిగింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments