Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: ప్రపంచంలో 6వ స్థానంలో భారత్, చైనాలో డెత్ - 0, భారత్ - 266

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (22:47 IST)
భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. దీనితో ప్రపంచంలోని కరోనా వైరస్ బాధిత దేశాలో జాబితాలో భారత్ 6వ స్థానానికి చేరింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ విధించారు. దీనిని అదుపుచేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
 
కానీ కరోనా వైరస్ విస్తరణ మాత్రం ఎంతమాత్రం ఆగడంలేదు. జూన్ నెల నుంచి లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా వైరస్ కేసులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి భారతదేశంలో కేసుల సంఖ్య 2,36,657 కాగా ఇందులో 1,14,073 మంది కోలుకున్నారు. 6,642 మంది మరణించారు. 
 
ఇకపోతే కరోనా వైరస్ పుట్టుక కేంద్రమైన చైనాలో ఈరోజు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం ఆదేశం 18వ స్థానంలో వున్నది. మన దేశంలో ఈరోజు కరోనా వైరస్ కారణంగా 266 మంది కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments