Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కొత్తరకం కరోనా వైరస్

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (21:58 IST)
తమిళనాడులో తీవ్రస్థాయిలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం కొత్త రకాన్ని సంతరించుకున్నది. తమిళనాడు రాష్ట్రంలో మార్చి నుండి వ్యాప్తిలో వున్న కరోనా వైరస్ లలో ఎ1, ఏ2, ఏ3తో పాటు బి1, బి2 వైరస్‌లు ప్రధానంగా వ్యాప్తిలో వున్నాయి.
 
ఇది కాకుండా ఇప్పుడు మరో కొత్తరకంగా వైరస్ విదేశాల నుండి సోకినట్లు పరిశోధకులు చెపుతున్నారు. దీనిని ఏ13ఐ వైరస్‌గా చెపుతున్నారు. తమిళనాడు మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎ1, ఏ3 రకానికి చెందిన వైరసులు వ్యాప్తిలో వున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

కేరళ రాష్ట్రంలో గుర్తించబడ్డ వైరస్ చైనాలో వూహాన్ నగరానికి చెందినదిగా చెపుతున్నారు. హైదరాబాదులో విస్తరిస్తున్న కరోనా వైరస్ దక్షిణ ఆసియా నుంచి సంక్రమించిందని వెల్లడించారు. ఐతే ఈ వైరస్ మూలం ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం వారు చెప్పలేకపోతున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments