Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో కోఠి ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ రోగి పరార్

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (15:48 IST)
కరోనా వ్యాధి సోకిన వ్యక్తి హైదరాబాదు కోఠిలోని ఓ ఆస్పత్రి నుంచి ఇంటికి పరారైన సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటన బుధవారం కింగ్ కోఠి ఆస్పత్రిలో జరిగింది. కరోనా బాధితుడు కోఠి నుండి తన ఇంటికి బస్సులో ప్రయాణించి పరారైపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు.
 
వైద్య సిబ్బంది కథనం మేరకు, అతడు జూన్ 15న ఆసుపత్రి నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ ప్రయాణ సమయంలో వ్యాధిగ్రస్తుడు ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యాడేమోనని ఆరా తీస్తున్నారు. కాగా అతడు ఇంటికి చేరుకోగానే అతడి సోదరుడు వైద్యులకు సమాచారం అందించాడు. దీనితో వైద్యులు అతడిని హోం క్వారంటైన్లో వుంచారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments