Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:00 IST)
రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 30,515 శాంపిళ్లను పరీక్షించగా 429 మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. కాగా కోవిడ్ కారణంగా గుంటూరులో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,50,297 పాజిటివ్ కేసులకు గాను 20,26,336 మంది డిశ్చార్జ్ కాగా 14,208 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,753.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments