Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:00 IST)
రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 30,515 శాంపిళ్లను పరీక్షించగా 429 మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. కాగా కోవిడ్ కారణంగా గుంటూరులో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,50,297 పాజిటివ్ కేసులకు గాను 20,26,336 మంది డిశ్చార్జ్ కాగా 14,208 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,753.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments