Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 9419 కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:53 IST)
దేశంలో కొత్తగా మరో 9,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలు చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో ఈ వైరస్ బారి నుంచి మరో 8,251 మంది కోలుకున్నారు. అలాగే, కరోనా వైరస్ సోకి 159 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 94,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా ఆయా ఆస్పత్రులు, క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,40,97,388 మంది కోలుకున్నారు. అలాగే, 4,74,111 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 130.39 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments