Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్న తొలి భారతీయడు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:39 IST)
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ బారినపడిన తొలి రోగి ఆ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆయనకు తాజాగా నిర్వహించిన ఒమిక్రాన్ కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఫలితంగా దేశంలో ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 
 
సౌతాఫ్రికాలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఈయన కూడా దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లాకు వచ్చారు. ఈయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజివిట్‌గా తేలింది. 33 యేళ్ల మెరైన్ ఇంజనీర్‌ను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ కొన్ని రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. 
 
మరోవైపు, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే 54 దేశాలకు వ్యాపించింది. మరోవైపు, ఈ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments