Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలతో బయటపడిన శౌర్య చక్ర అవార్డు గ్రహీత వరుణ్ సింగ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:34 IST)
తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్ఎస్‌సి)లో డైరక్టింగ్ సాఫ్ట్ గ్రూప్ కెప్టెన్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత  వరుణ్ సింగ్ 48 గంటల తీవ్ర చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
బుధవారం కూనూర్ సమీపంలో జరిగిన మి-17వి5 హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఇతనేనని తమిళనాడు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుణ్ సింగ్‌ను తీవ్ర చికిత్స అనంతరం వైద్యులు రక్షించారని తెలిపారు.   
 
వరుణ్ సింగ్ ఇటీవల వింగ్ కమాండర్ నుండి గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. ఇటీవల డిఎస్‌ఎస్‌సిలో చేరాడు. ఇక విమాన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, ఇతర అధికారులు సహా మిగిలిన 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments