Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటెల గారూ... డౌట్ వస్తదని బులిటినే చేంజ్ చేసేసారు గ్రేట్ సర్, ఎవరు?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:29 IST)
తెలంగాణలో కరోనావైరస్ కారణంగా ఈరోజు మరణించినవారి సంఖ్య ఆరుగురుగా బులిటిన్ విడుదలయ్యింది. ఐతే ఒక్క నిజమాబాద్ జిల్లాలోనే ఆరుగురు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మాత్రమే ఎలా చనిపోతారూ అంటూ ట్విట్టర్లో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. 
 
కస్తూరి వినయ్ అనే నెటిజన్.. ''ఈ రోజు నిజామాబాద్ లో ఆరుగురు చనిపోయారని చెప్పి తర్వాత ఇద్దరు మాత్రమే కరోనా తో చనిపోయారని రెండో సారి చెప్పారు ఎందుకంటే మన ప్రభుత్వం తెలంగాణ బులిటెన్ లో ఈ రోజు ఆరు మరణాలు ఇచ్చారు . ఒక్క నిజామాబాద్ లొనే 6గురు ఇస్తే doubt వస్తదని నిజామాబాద్ బులిటెన్ చేంజ్ చేశారు గ్రేట్ సర్.'' అంటూ ట్వీట్ చేశాడు. మరి ఇందులో ఏది నిజమో?
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments