Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయనా లెయ్ రా.. కొడుకు ప్రాణాలు కోవిడ్ తీస్తుంటే ఆ తల్లి పడిన రోదన, గుండె పిండేస్తుంది

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:02 IST)
కరోనావైరస్, ఎంతోమంది ప్రాణాలను కబళిస్తుంది. మరెంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వాలు సాయం చేస్తున్నామని చెపుతున్నా, ఆ సాయం కొంతమంది బాధితులకు అందేలోపే ఆ ఇంటి దీపం ఆరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కారణంగా మరణిస్తున్నవారి ఉదంతాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
 
ఈ రోజు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఓ యువకుడు తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. తన కొడుకు ఊపిరిని ఎలాగైనా నిలబెట్టాలని ఆ తల్లి పడిన వేదన చూసిన ప్రతి ఒక్కరికి గుండె చెరువవుతోంది. ప్రాణాల కోసం పోరాడుతూ ఓడిపోతున్న ఆ కొడుకును నాయనా లెయ్ రా.. అంటూ ఆమె గద్గర స్వరంతో అడుగుతూ వుండగానే ఆ కన్నకొడుకు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments