నాయనా లెయ్ రా.. కొడుకు ప్రాణాలు కోవిడ్ తీస్తుంటే ఆ తల్లి పడిన రోదన, గుండె పిండేస్తుంది

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:02 IST)
కరోనావైరస్, ఎంతోమంది ప్రాణాలను కబళిస్తుంది. మరెంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వాలు సాయం చేస్తున్నామని చెపుతున్నా, ఆ సాయం కొంతమంది బాధితులకు అందేలోపే ఆ ఇంటి దీపం ఆరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కారణంగా మరణిస్తున్నవారి ఉదంతాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
 
ఈ రోజు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఓ యువకుడు తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. తన కొడుకు ఊపిరిని ఎలాగైనా నిలబెట్టాలని ఆ తల్లి పడిన వేదన చూసిన ప్రతి ఒక్కరికి గుండె చెరువవుతోంది. ప్రాణాల కోసం పోరాడుతూ ఓడిపోతున్న ఆ కొడుకును నాయనా లెయ్ రా.. అంటూ ఆమె గద్గర స్వరంతో అడుగుతూ వుండగానే ఆ కన్నకొడుకు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments