Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలి?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (16:21 IST)
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. ఎవ‌రు తుమ్మినా, ద‌గ్గినా భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయ. సాధార‌ణ జ‌లుబు చేసినా క‌రోనా సోకిందేమోన‌న్నా భ‌యం ప్ర‌జ‌ల‌ను వెంటాడుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రు క‌రోనా టెస్టు చేసుకోవాలనే దానిపై కేంద్ర వైరోగ్య‌శాఖ కొన్ని సూచ‌న‌లు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. పైగా, ఎవరెవరు ఈ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. 
 
* గ‌డిచిన 14 రోజుల్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారు, విదేశాల్లో ప్ర‌యాణం చేసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని క‌లిసిన‌, తిరిగిన వారు కూడా త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* వైద్య‌రంగంలో ప‌నిచేస్తున్న వారంద‌రూ కూడా టెస్ట్ చేసుకోవాలి.
 
* ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందిన‌,  పొందుతున్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే.
* శ్వాస‌కోస సంబంధ వ్యాధులు, ఇత‌ర తీవ్ర‌మైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారంద‌రూ త‌ప్ప‌ని స‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments