Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిషీల్డ్ టీకా వేయాలని కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి: కుదరదన్న కేంద్రం

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (09:34 IST)
కోవిషీల్డ్‌తో తిరిగి తనకు టీకాలు వేయాలని కేరళ వ్యక్తి ఏకంగా హైకోర్టులో పిటీషన్ వేసాడు. 
కేరళ హైకోర్టులో విచారణ సందర్భంగా, పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులకు మళ్లీ టీకాలు వేయలేమని ప్రభుత్వం చెప్పింది. 
 
కోవిషీల్డ్‌తో తిరిగి టీకా వేయడానికి అనుమతి కోరిన కన్నూర్ వ్యక్తి పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అతను పనిచేసిన సౌదీ అరేబియాలో కోవాక్జిన్ అనే టీకాకి గుర్తింపు లభించలేదని పేర్కొన్నాడు.
 
గిరికుమార్ టెక్కన్ కున్నుంపురత్ (50), కోవాక్జిన్ తన వీసా నిబంధన ప్రకారం, అతను ఆగస్టు 30 లోపు సౌదీ అరేబియాకు తిరిగి రావాలని లేదా అతను ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంటూ పిటిషన్ సమర్పించాడు.
 
అతను జనవరిలో సౌదీ అరేబియాలో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. కేంద్రం 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు అందించినప్పుడు, అతను తన పాస్‌పోర్ట్ వివరాలను ఉపయోగించి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం