Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్స్ వికటించి చనిపోయిన ఆశా వర్కర్ ఎక్కడ...?

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (16:35 IST)
కరోనా నుంచి వ్యాక్సిన్ టీకా కాపాడుతుందని అందరూ వేసుకుంటున్నారు. అయితే కరోనా టీకా వల్ల బతుకుతామో లేదో కానీ కొంతమంది అస్వస్థలకు గురవుతుంటే మరికొంతమంది ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
 
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బొక్కా విజయలక్ష్మికి ఈ నెల 19వ తేదీన కరోనా వ్యాక్సిన్ వేశారు. రెండు రోజులు ఆమె బాగానే ఉన్నట్లు బంధువులు చెప్పారు. 
 
21వ తేదీన తెల్లవారుజామున చలి జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈరోజు తెల్లవారుజామున ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఐతే ఆమె కరోనా వ్యాక్సిన్ కారణంగానే చనిపోయిందా లేదా మరింకేదైనా అనేది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments