Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్స్ వికటించి చనిపోయిన ఆశా వర్కర్ ఎక్కడ...?

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (16:35 IST)
కరోనా నుంచి వ్యాక్సిన్ టీకా కాపాడుతుందని అందరూ వేసుకుంటున్నారు. అయితే కరోనా టీకా వల్ల బతుకుతామో లేదో కానీ కొంతమంది అస్వస్థలకు గురవుతుంటే మరికొంతమంది ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
 
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బొక్కా విజయలక్ష్మికి ఈ నెల 19వ తేదీన కరోనా వ్యాక్సిన్ వేశారు. రెండు రోజులు ఆమె బాగానే ఉన్నట్లు బంధువులు చెప్పారు. 
 
21వ తేదీన తెల్లవారుజామున చలి జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈరోజు తెల్లవారుజామున ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఐతే ఆమె కరోనా వ్యాక్సిన్ కారణంగానే చనిపోయిందా లేదా మరింకేదైనా అనేది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments