Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్స్ వికటించి చనిపోయిన ఆశా వర్కర్ ఎక్కడ...?

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (16:35 IST)
కరోనా నుంచి వ్యాక్సిన్ టీకా కాపాడుతుందని అందరూ వేసుకుంటున్నారు. అయితే కరోనా టీకా వల్ల బతుకుతామో లేదో కానీ కొంతమంది అస్వస్థలకు గురవుతుంటే మరికొంతమంది ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
 
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బొక్కా విజయలక్ష్మికి ఈ నెల 19వ తేదీన కరోనా వ్యాక్సిన్ వేశారు. రెండు రోజులు ఆమె బాగానే ఉన్నట్లు బంధువులు చెప్పారు. 
 
21వ తేదీన తెల్లవారుజామున చలి జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈరోజు తెల్లవారుజామున ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఐతే ఆమె కరోనా వ్యాక్సిన్ కారణంగానే చనిపోయిందా లేదా మరింకేదైనా అనేది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments