ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలి

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
మంగళగిరి ఎన్నారై వైద్యశాలలో ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు 9వ తేదీన కరోనా టీకా వేయించుకున్నారు. 
 
ఈ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉదోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కోవిడ్ టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. 
 
కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా టీకా వేయించుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఎలాంటి భయాందోళనలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. 
 
టీకా వేయించుకున్న వారిలో రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి భార్య యన్. విజయ చంద్ర, ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, జగదీశ్వరావు, జానకి, అమరావతి కాపిటల్ సిటీ బ్రాంచ్ అధ్యక్షులు సీవీ రమణ, కార్యదర్శి సీహెచ్ నాగభూషణం తదితరులు ఈ టీకాను వేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments