Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పెరుగుదలలో ఏపీ అగ్రస్థానం, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు జగన్? దేవినేని ఉమ

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల పెరుగుదలలో అగ్ర స్థానంలో ఉందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయని, ప్రభుత్వం ఖర్చు చేసామని చెబుతున్న నిధులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో తెలియడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
నిన్న 10,128 కేసులు, 77మరణాలు కోవిడ్ కేసులు నమోదవడాన్ని చూస్తే, పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా యాక్టివ్ కేసులలో రెండవ స్థానం, మరణాల విషయంలో అగ్రభాగం.
 
కరోనా కోసం మీరు ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? కోవిడ్‍ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో చెప్పండని దేవినేని ఉమ జగన్‌ను నిలదీసారు. ఈ సందర్భంగా పలు పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన జత చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments