Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పెరుగుదలలో ఏపీ అగ్రస్థానం, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు జగన్? దేవినేని ఉమ

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల పెరుగుదలలో అగ్ర స్థానంలో ఉందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయని, ప్రభుత్వం ఖర్చు చేసామని చెబుతున్న నిధులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో తెలియడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
నిన్న 10,128 కేసులు, 77మరణాలు కోవిడ్ కేసులు నమోదవడాన్ని చూస్తే, పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా యాక్టివ్ కేసులలో రెండవ స్థానం, మరణాల విషయంలో అగ్రభాగం.
 
కరోనా కోసం మీరు ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? కోవిడ్‍ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో చెప్పండని దేవినేని ఉమ జగన్‌ను నిలదీసారు. ఈ సందర్భంగా పలు పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన జత చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments