Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బారిన పడిన ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. హైదరాబాదుకు షిఫ్ట్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:45 IST)
AP deputy CM Amzad Basha
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులను కరోనా కాటేస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా బారిన పడ్డారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరారు. కరోనా బారిన పడిన ఆయన భార్య, కుమార్తె కూడా హైదరాబాద్ హాస్పిటల్‌కు షిప్ట్ అయినట్లు తెలుస్తోంది. 
 
తిరుపతిలోని స్విమ్స్‌లో అంజాద్ బాషాకు చికిత్స అందించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తెలిపినప్పటికీ.. హైదరాబాద్‌కు మార్చారు. 
 
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన నేపథ్యంలోనే అంజాద్ భాషా గన్‌మెన్‌కు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. దీంతో జగన్ కడప జిల్లా పర్యటనకు అంజాద్ బాషా దూరంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంతో కాంటాక్ట్ అయిన వారంతా ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments