Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 630 కొత్త కేసులు.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:26 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఏపీలో 8.71 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,71,305కి చేరింది. ఇందులో 8,58,115 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,166 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,024కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే చిత్తూరులో 89, అనంతపురంలో 29, తూర్పుగోదావరి జిల్లాలో 64, గుంటూరులో 85, కడపలో 28, కృష్ణాలో 97, కర్నూలులో 05, నెల్లూరులో 32, ప్రకాశంలో 35, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 24, పశ్చిమ గోదావరిలో 90 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments