Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుకు అనుమతి లేదు: ఆయుష్ శాఖ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (19:12 IST)
కరోనాను తగ్గించినట్లే ఒమిక్రాన్ వ్యాధిని కూడా తగ్గించగల మందు తన వద్ద వుందని ఆనందయ్య ప్రకటించిన నేపధ్యంలో ఆనందయ్య మందుకు అనుమతి లేదని ఆయుష్ శాఖ తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి మందులు రాష్ట్రంలో పంపిణీ చేయడానికి అనుమతించమని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాధి చికిత్సకు అందించే ఏ ఆయుర్వేద మందుకు సంబంధించి ఏ వ్యక్తి తమను సంప్రదించలేదని తెలిపింది.

 
కాగా ఇటీవలే ఆనందయ్య ఓ ప్రకటన చేసారు. ఒమిక్రాన్ పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, 15 రోజులకు ఒకసారి మందులు వాడితే చాలనీ, ఒమిక్రాన్ ఈ చలికాలంలోనే ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

 
అంతేకాదు వేరే వ్యాధులు రాకుండా మందులు వెంటవెంటనే వాడాలనీ, త్వరలో క్రిష్ణపట్నం, విశాఖలలో మందుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఐతే ఈ మందుకు అనుమతి లేదని తాజాగా ఆయుష్ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments