Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుకు అనుమతి లేదు: ఆయుష్ శాఖ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (19:12 IST)
కరోనాను తగ్గించినట్లే ఒమిక్రాన్ వ్యాధిని కూడా తగ్గించగల మందు తన వద్ద వుందని ఆనందయ్య ప్రకటించిన నేపధ్యంలో ఆనందయ్య మందుకు అనుమతి లేదని ఆయుష్ శాఖ తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి మందులు రాష్ట్రంలో పంపిణీ చేయడానికి అనుమతించమని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాధి చికిత్సకు అందించే ఏ ఆయుర్వేద మందుకు సంబంధించి ఏ వ్యక్తి తమను సంప్రదించలేదని తెలిపింది.

 
కాగా ఇటీవలే ఆనందయ్య ఓ ప్రకటన చేసారు. ఒమిక్రాన్ పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, 15 రోజులకు ఒకసారి మందులు వాడితే చాలనీ, ఒమిక్రాన్ ఈ చలికాలంలోనే ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

 
అంతేకాదు వేరే వ్యాధులు రాకుండా మందులు వెంటవెంటనే వాడాలనీ, త్వరలో క్రిష్ణపట్నం, విశాఖలలో మందుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఐతే ఈ మందుకు అనుమతి లేదని తాజాగా ఆయుష్ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments