Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నుంచి వచ్చే విమానాలను ఆపండి.. భారతీయుల విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (14:48 IST)
కోవిడ్ విజృంభిస్తున్నందున చైనా నుండి వచ్చే అన్ని విమానాలను ప్రభుత్వం బంద్ చేయాలని 10 మంది భారతీయులలో 7 మంది కోరుకుంటున్నారు. చైనాలో ఆకస్మిక కోవిడ్ ఉప్పెన మహమ్మారి భయాలను తిరిగి తెచ్చినందున, బుధవారం 10 మంది భారతీయులలో 7 మంది చైనా నుండి వచ్చే అన్ని విమానాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
చైనాలో ఉన్న ఎవరికైనా భారత్ లోకి ప్రవేశాన్ని.. ప్రభుత్వం నిషేధించాలని అన్నారు. ప్రస్తుతం చైనా ప్రధాన భూభాగం నుండి భారతదేశానికి విమానాలు ఇతర దేశాల గుండా వెళుతుండగా, హాంకాంగ్ నుండి భారతదేశానికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. కోవిడ్ వైరస్, దాని సబ్ వేరియంట్ BF.7 ద్వారా తిరిగి వచ్చింది. ప్రస్తుతం చైనాలో వినాశనం కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో సోషల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 71 శాతం మంది పౌరులు భారతదేశం చైనా నుండి విమానాలను నిలిపివేయాలని.. అలాగే గత 14 రోజుల్లో చైనా నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో వుంచాలని కోరుతున్నట్లు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments