Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నుంచి వచ్చే విమానాలను ఆపండి.. భారతీయుల విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (14:48 IST)
కోవిడ్ విజృంభిస్తున్నందున చైనా నుండి వచ్చే అన్ని విమానాలను ప్రభుత్వం బంద్ చేయాలని 10 మంది భారతీయులలో 7 మంది కోరుకుంటున్నారు. చైనాలో ఆకస్మిక కోవిడ్ ఉప్పెన మహమ్మారి భయాలను తిరిగి తెచ్చినందున, బుధవారం 10 మంది భారతీయులలో 7 మంది చైనా నుండి వచ్చే అన్ని విమానాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
చైనాలో ఉన్న ఎవరికైనా భారత్ లోకి ప్రవేశాన్ని.. ప్రభుత్వం నిషేధించాలని అన్నారు. ప్రస్తుతం చైనా ప్రధాన భూభాగం నుండి భారతదేశానికి విమానాలు ఇతర దేశాల గుండా వెళుతుండగా, హాంకాంగ్ నుండి భారతదేశానికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. కోవిడ్ వైరస్, దాని సబ్ వేరియంట్ BF.7 ద్వారా తిరిగి వచ్చింది. ప్రస్తుతం చైనాలో వినాశనం కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో సోషల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 71 శాతం మంది పౌరులు భారతదేశం చైనా నుండి విమానాలను నిలిపివేయాలని.. అలాగే గత 14 రోజుల్లో చైనా నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో వుంచాలని కోరుతున్నట్లు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments