Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పాజిటివ్ వస్తే ఉద్యోగికి 7 రోజులు సెలవులు: ఒడిశా ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (12:37 IST)
కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ పాజిటివ్‌గా తేలిన ఉద్యోగులకు 7 రోజుల సెలవు మంజూరు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 

 
ప్రభుత్వంలోని అన్ని శాఖలు, జిల్లాల కలెక్టర్‌లకు రాసిన లేఖలో సాధారణ పరిపాలన శాఖకు రాసిన లేఖలో ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే 7 రోజుల సెలవును అనుమతించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎవరికైనా మెడికల్ సర్టిఫికేట్ అందించిన తర్వాత 7 రోజులకు మించి సెలవు మంజూరు చేయవచ్చు. ఆర్డర్ తక్షణమే అమల్లోకి వస్తుంది. 

 
నిర్దేశించిన ప్రోటోకాల్‌ల ప్రకారం, సంబంధిత వ్యక్తి 7 రోజుల పాటు హోంక్వారెంటైన్లో వుండాలి. కోలుకున్న తర్వాత, ఐసోలేషన్ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత డ్యూటీని పునఃప్రారంభించిన తర్వాత కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.
 
 
కాగా కోవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ నేపథ్యంలో, గత కొన్ని వారాలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాలు 50% సిబ్బందితో పనిచేయాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments