Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మరో ప్రత్యేక మైలురాయి.. ఆరు కోట్లకు పైగా వ్యాక్సిన్..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (13:23 IST)
కరోనా మహమ్మారిపై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన మరో ప్రత్యేక మైలు రాయి సాధించింది. ప్రైవేట్, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు సోమవారం నాటికి అర్హత కలిగిన వారికి మొత్తం 6 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను అందించాయి.
 
తెలంగాణలో ఇప్పటివరకు 6,00,63,411 కోవిడ్ డోసులను ప్రైవేటు, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఇచ్చారు. 6 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లలో, 3,11,87,219 మోతాదులు మొదటి మోతాదు, 2,83,57,632 రెండవ మోతాదు వేయడం జరిగింది. 
 
మార్చి 16న ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 11,36,000 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments