Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్లకు కరోనా.. ఒక్క రోజే 82మందికి కోవిడ్ పాజిటివ్.. 58 మంది మృతి

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (07:22 IST)
కరోనాకు తర్వాత అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కోవిడ్ విజృంభణకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. పేద ధనిక తేడా లేకుండా.. సామాన్య ప్రజలు, సెలబ్రెటీలనే బేధం లేకుండా కరోనా సోకుతోంది. తాజాగా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు (సీఆర్‌పీఎఫ్) విభాగంలో కరోనా మహమ్మారికి తెరపడటం లేదు. దేశంలోని పలు సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో ఒక్క బుధవారం రోజే కొత్తగా 82 మందికి కరోనా వైరస్ సోకడంతో జవాన్లు ఆందోళన చెందుతున్నారు. 
 
కరోనా వల్ల ఇప్పటివరకు 82 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 234 మంది కరోనా రోగులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని అన్ని సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో 11,072 మందికి కరోనా సోకగా, వారిలో 9,416 మంది కోలుకున్నారు. మరో 1598 మంది సీఆర్‌పీఎఫ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండి చికిత్స పొందుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments