Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బారిన బెంగళూరు పోలీసులు.. ఎవరికి కోవిడ్ సోకిందో ఎలా తెలుస్తుంది?

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:44 IST)
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. బెంగళూరు పోలీసులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 395 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడినట్లు ఐజీ హేమంత్ నిబాల్కర్ చెప్పారు. వీరిలో 190మంది కోలుకోగా, 200 మంది చికిత్స పొందుతున్నారు. 
 
కరోనా వైరస్ ప్రభావంతో 20 పోలీస్ స్టేషన్లకు సీలు వేసినట్లు హేమంత్ తెలిపారు. కరోనా వైరస్ విధులు నిర్వర్తించడంతో ఇతర విభాగాలతో పోలిస్తే.. బెంగళూరు పోలీసులు ముందున్నారని తెలిపారు. 
 
వైరస్ నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వందలాది మందిని కలుస్తుంటామని, వారిలో ఎవరికి కోవిడ్ సోకిందో తెలియదని నింబాల్కర్ పేర్కొన్నారు. పోలీసులతో పాటు వారి కుటుంబాలకు కూడా వైరస్ ముప్పు పొంచి ఉందని ఐజీ తెలిపారు. 
 
బెంగళూరులోని వీవీపురం పోలీస్ స్టేషన్‌ ఏఎస్సై జూన్ 13న కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈయనే బెంగళూరులో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తొలి పోలీసని నింబాల్కర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments