Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుక్మా జిల్లాలో 38మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (13:21 IST)
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరున్న సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్‌పీఎఫ్‌ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు. సిఆర్‌పిఎఫ్‌లోని ఎలైట్ వింగ్ అయిన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో వీరందరినీ క్యాంపులోనే క్వారంటైన్‌ చేసామని అధికారులు తెలిపారు.
 
202 బెటాలియన్‌కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) అనేది సీఆర్‌పీఎఫ్‌లో ఓ విభాగమని, తెమెల్వాడాలో క్యాంపులో విధుల కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆదివారం (జనవరి 2,2022)సుక్మాకు వచ్చారని తెలిపారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌లో భాగంగా 75 మందికి యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సుక్మా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సీవీ బన్సోడ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments