Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం - కేసుల నమోదు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం చెలరేగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ వైరస్ బారిన ఇద్దరు రోగులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 
 
ఈ ఇద్దరు రోగులు సోమాలియా, కెన్యా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన ఓ బాలుడుకి కూడా ఈ వైరస్ సోకినట్టు సమాచారం. ఈ బాలుడి కుటుంబ సభ్యులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments