తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం - కేసుల నమోదు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం చెలరేగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ వైరస్ బారిన ఇద్దరు రోగులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 
 
ఈ ఇద్దరు రోగులు సోమాలియా, కెన్యా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన ఓ బాలుడుకి కూడా ఈ వైరస్ సోకినట్టు సమాచారం. ఈ బాలుడి కుటుంబ సభ్యులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments