Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో కరోనా వైరస్ కేసులు... తగ్గేదే లే అంటున్న వైరస్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (10:41 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 
 
నిజానికి గత 10 రోజుల క్రితం దేశంలో కేవలం 50 వేలలోపు మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ, ఇపుడు ఈ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 1,79,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడినవారిలో 146 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 4033కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments