Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (10:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ కారణంగా పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతుంది. ఇందులోభాగంగా, వైద్య మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతుంది. మెరుగుపరుస్తుంది కూడా. ఇందులోభాగంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. 
 
వీటిని సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఒమిక్రాన్ వైరస్ ప్రభావంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్ మహమ్మారి బారినపడిన వారికి చికిత్స అందించండంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 
 
ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసింది. ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ పద్ధతిలో తయారైన ఆక్సిజన్, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే, ఈ ఆక్సిజన్‌ను సిలిండర్లలో కూడా నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్పీఎం, 500 ఎల్పీఎం సామర్థ్యంలో వీటిని ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments