Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓమీసోనిక్ వైర్‌లెస్ పరికరం వల్ల ప్రయోజనాలు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (13:21 IST)
వర్షాకాలం కదా! మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కాయగూరలు ఏవైనా సరే మట్టితో ఉంటాయి. 
 
కాబట్టి బాగా శుభ్రం చేయాలి. రెట్టింపు నీటిని వాడాలి. శుభ్రం చేయడానికి పట్టే సమయమూ ఎక్కువే. అంత చేసినా నీరు, మట్టితో వచ్చే ఏ బ్యాక్టీరియా వల్లనైనా అనారోగ్య సమస్యలొస్తాయేమోననే అనుమానం వెంటాడుతుంది. 
 
ఈ సమస్యలేమీ లేకుండా సులభంగా బ్యాక్టీరియా, మురికిని తొలగించే అవకాశం ఉంటే బాగుండును కదా? ఓమీసోనిక్ వైర్‌లెస్ పరికరం మీకా సదుపాయం కల్పిస్తుంది. చూడ్డానికి పెద్ద స్టీల్ నాణెంలా ఉండే ఓమీసోనిక్ పరికరాన్ని వాడటం చాలా తేలిక.
 
ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కాయగూరలు వేసి ఈ పరికరాన్ని ఉంచితే సరి. నిమిషాల్లో కాయగూరలకంటిన మట్టి, బ్యాక్టీరియా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల బాధ ఉండదు. శుభ్రం చేయడానికి అయ్యే సమయమూ ఆదా అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments