Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓమీసోనిక్ వైర్‌లెస్ పరికరం వల్ల ప్రయోజనాలు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (13:21 IST)
వర్షాకాలం కదా! మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కాయగూరలు ఏవైనా సరే మట్టితో ఉంటాయి. 
 
కాబట్టి బాగా శుభ్రం చేయాలి. రెట్టింపు నీటిని వాడాలి. శుభ్రం చేయడానికి పట్టే సమయమూ ఎక్కువే. అంత చేసినా నీరు, మట్టితో వచ్చే ఏ బ్యాక్టీరియా వల్లనైనా అనారోగ్య సమస్యలొస్తాయేమోననే అనుమానం వెంటాడుతుంది. 
 
ఈ సమస్యలేమీ లేకుండా సులభంగా బ్యాక్టీరియా, మురికిని తొలగించే అవకాశం ఉంటే బాగుండును కదా? ఓమీసోనిక్ వైర్‌లెస్ పరికరం మీకా సదుపాయం కల్పిస్తుంది. చూడ్డానికి పెద్ద స్టీల్ నాణెంలా ఉండే ఓమీసోనిక్ పరికరాన్ని వాడటం చాలా తేలిక.
 
ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కాయగూరలు వేసి ఈ పరికరాన్ని ఉంచితే సరి. నిమిషాల్లో కాయగూరలకంటిన మట్టి, బ్యాక్టీరియా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల బాధ ఉండదు. శుభ్రం చేయడానికి అయ్యే సమయమూ ఆదా అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments