Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహిణులకు వంటింటి చిట్కాలు... ఇవి చేసి చూడండి...

మనం తినే ఆహారం రుచిగా వుండాలని కోరుకుంటుంటాం. ఐతే ఎలాబడితే అలా చేస్తే రుచి రాదు కదా. అందుకే కొన్ని చిట్కాలను పాటిస్తే రుచికరమైన పదార్థాలను లాగించేయవచ్చు. చిట్కాలను చూడండి. 1. ముదిరి పోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా పోసుకుం

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (20:28 IST)
మనం తినే ఆహారం రుచిగా వుండాలని కోరుకుంటుంటాం. ఐతే ఎలాబడితే అలా చేస్తే రుచి రాదు కదా. అందుకే కొన్ని చిట్కాలను పాటిస్తే రుచికరమైన పదార్థాలను లాగించేయవచ్చు. చిట్కాలను చూడండి.
 
1. ముదిరి పోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా పోసుకుంటే  చాలా రుచిగా ఉంటాయి.
 
2. అర కిలో చపాతి పిండికి రెండు మగ్గిన అరటి పండ్లు ఒక కప్పు పెరుగు చొప్పున కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి.
 
3. మిగిలి పోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగా పెట్టుకొని ఎండాక వేయించుకొని తింటే భలే రుచి. అయితే వడియాలను చీరల మీద చాపల మీద కాకుండా ప్లాస్టిక్ టేబుల్ క్లాత్ మీద కానీ పాలిథీన్ పేపర్ మీద కాని పెడితే ఎండాక తీసుకోవటం చాలా తేలిక.
 
4. పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే చాలా సేపటి వరకు తాజాగా ఉంటాయి.
 
5. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు రెండు ఆముదం చుక్కలు వేసి రుబ్బితే ఇడ్లీ మెత్తగా వస్తుంది.
 
6. నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కల మీద మెత్తని ఉప్పు వేసి బాగా కలిపితే అవి తడి అవుతాయి. వాటిని కొంచెం శనగ పిండితో కలిపి    వేయించుకుంటే పకోడీలు కరకరలాడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments