Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (14:23 IST)
ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు బియ్యంలో ఒక స్పూన్ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసాన్ని చేర్చితో అన్నం విడివిడిగా వుంటాయి. వేయించిన వేరుశెనగలను పొడి చేసి తాళింపులకు అరస్పూన్ చేర్చితో రుచిగా వుంటుంది. ఇడ్లీ పిండి పులుపెక్కకుండా వుండాలంటే.. ఓ చిన్నపాటి అరటి ఆకును అందులో వేసి వుంచితే సరిపోతుంది. చికెన్‌ను ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డును చేర్చితే రుచిగా వుంటుంది. 
 
తాళింపు చేసేటప్పుడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ వుంటే.. కూరలు అంటుకోవు. కూరగాయలను ఉడికించేటప్పుడు పాత్రను మూసి వుంచితే పోషకాలు వేరుకావు. ఇంకా త్వరగా కూరగాయలు ఉడికిపోతాయి. దుస్తుల్లో ఏవైనా టీ, కాఫీ మరకలు పడితే వేడి నీటిలో నానబెట్టి ఉతికితే సరిపోతుంది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ స్విచ్‌ల్లో మరకలుంటే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

తర్వాతి కథనం
Show comments