Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాక్ చేసిన పెరుగు.. వేరుశెనగలు తింటే బరువు పెరిగిపోతారు.. తెలుసా?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (13:10 IST)
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడంలో తప్పు లేదు కానీ.. ప్రోటీన్లు పుష్కలంగా వుండే ఆహార పదార్థాలను అదే పనిగా తీసుకుంటే మాత్రం.. బరువు పెరిగిపోయే ప్రమాదం వుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు.


ప్రోటీన్లు పుష్కలంగా వుండే ఆహారాన్ని తరచూ తీసుకోవడం ద్వారా వాటిలోని చక్కెర స్థాయిలు శరీరంలోకి చేరుతాయి. తద్వారా సులభంగా బరువు పెరిగిపోతుందట. అందుకే అలాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన పెరుగును తీసుకోవడం మంచిది. అంతేకానీ.. ప్యాక్ చేసి షాపుల్లో అమ్మే పెరుగును వాడటం ద్వారా అందులో హై-ప్రోటీన్లు బరువును పెంచేస్తాయి. రోజూ ప్యాక్ చేసిన పెరుగును తింటే మాత్రం ఒబిసిటీ ఖాయం. ఇందులోని కృత్రిమమైన ఫ్లేవర్స్, చక్కెర స్థాయిలు బరువును పెంచేస్తాయని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
అలాగే వర్కౌట్స్ తర్వాత తీసుకునే ప్రోటీన్లు గల బార్స్, ప్రోటీన్ షేక్స్‌ను పక్కనబెట్టేయాలి. అలాగే ప్రోసెస్ చేసిన చీజ్‌ను వాడకపోవడం మంచిది. సాధారణంగా చీజ్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. దీన్ని తరచూ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇకపోతే.. వేరు శెనగలను మాత్రం మితంగా తీసుకోకపోతే.. బరువు పెరగడంలో ఏ మార్పు లేదంటున్నారు.. పోషకాహార నిపుణులు. 
 
వందగ్రాముల వేరుశెనగల్లో 26గ్రాముల ప్రోటీన్లు వుంటాయి. అంతేకాకుండా.. హై ఫ్యాట్స్, కేలరీస్ మస్తుగా వుంటాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments