Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురి స్నేహితురాలితో అక్రమ సంబంధం, అలా చేసినందుకు గొంతులో పొడిచేసింది

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (21:34 IST)
కూతురి స్నేహితురాలితో శారీరక బంధం పెట్టుకున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఉత్తర చెన్నైకి చెందిన అమ్మన్‌శేఖర్‌ కర్పూరం వ్యాపారి. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె స్నేహితురాలు సునీతతో అమ్మన్‌ శేఖర్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. యువతికి బహుమతులు, నగదు ఇస్తూ యువతితో తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు.
 
ఈ క్రమంలో సునీతకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న శేఖర్‌ యువతిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు యువతి నగ్న వీడియోలు తీసి లీక్ చేస్తానని బెదరించాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువతి, శేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది.
 
సోమవారం ఇద్దరూ ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. దీంతో యువతి అతడిపై మత్తు మందు స్ప్రే చేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచి పారిపోయింది. శేఖర్‌ అక్కడే కుప్పకూలి కొంత సమయానికే మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి మృతుడి సెల్ ఫోన్లో ఫోటోలు, నెంబర్లను పరిశీలించగా సునీత నిందితురాలని తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం