పేపర్ లీక్ : ఉత్తరప్రదేశ్ టీచర్ ప్రవేశ పరీక్ష రద్దు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్ష కోసం తయారు చేసిన పేపర్ లీక్ అయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర శాంతిభద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
ఆదివారం జరగాల్సిన యూపీటీఈటీ 2021 ప్రవేశ పరీక్ష ప్రశ్న పేపర్ లీక్ అయింది. ఈ కారణంగా ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం జరిగింది. పేపర్ లీక్ కేసులో అనేక మంది అనుమానితులను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తుంది. ఈ పరీక్షను మళ్లీ మరో నెల రోజుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments