Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కొలువుల జాతర-గ్రూప్ 1 నోటిఫికేషన్‌ విడుదల

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (22:07 IST)
తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తాజాగా విడుదల చేశారు. 
 
తాజాగా విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌తో 503 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. 
 
ఇందులో అత్యధికంగా 91 డీఎస్పీ పోస్టులు ఉండగా మరో 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోస్టులు, 42 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయని టిఎస్పీఎస్సీ తమ ప్రకటనలో వెల్లడించింది. గ్రూప్ 1 ఆశావహులు మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments