తెలంగాణలో కొలువుల జాతర-గ్రూప్ 1 నోటిఫికేషన్‌ విడుదల

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (22:07 IST)
తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తాజాగా విడుదల చేశారు. 
 
తాజాగా విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌తో 503 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. 
 
ఇందులో అత్యధికంగా 91 డీఎస్పీ పోస్టులు ఉండగా మరో 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోస్టులు, 42 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయని టిఎస్పీఎస్సీ తమ ప్రకటనలో వెల్లడించింది. గ్రూప్ 1 ఆశావహులు మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments