Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలో మహిళ ఆత్మాహుతి దాడి-నలుగురు మృతి

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (20:20 IST)
పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చైనీయులే లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

మంగళవారం ఉదయం కరాచీ యూనివర్సిటీ పరిధిలోని కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర ఒక వ్యాన్‌లో పేలుడు జరిగింది. ఈ ఇన్‌స్టిట్యూట్ స్థానికులకు చైనా భాష నేర్పేందుకు ఏర్పాటైంది. 
 
కాగా, ఈ పేలుడుకు తామే కారణమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. షరీ బలూచ్ (బ్రమ్ష్) అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని తెలిపింది. ఈ తీవ్రవాద సంస్థ నుంచి ఒక మహిళ ఆత్మాహుతికి పాల్పడటం ఇదే మొదటిసారి. మహిళ ఆత్మాహుతి దాడితో తమ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్లు బీఎల్ఏ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments