Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలో మహిళ ఆత్మాహుతి దాడి-నలుగురు మృతి

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (20:20 IST)
పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చైనీయులే లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

మంగళవారం ఉదయం కరాచీ యూనివర్సిటీ పరిధిలోని కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర ఒక వ్యాన్‌లో పేలుడు జరిగింది. ఈ ఇన్‌స్టిట్యూట్ స్థానికులకు చైనా భాష నేర్పేందుకు ఏర్పాటైంది. 
 
కాగా, ఈ పేలుడుకు తామే కారణమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. షరీ బలూచ్ (బ్రమ్ష్) అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని తెలిపింది. ఈ తీవ్రవాద సంస్థ నుంచి ఒక మహిళ ఆత్మాహుతికి పాల్పడటం ఇదే మొదటిసారి. మహిళ ఆత్మాహుతి దాడితో తమ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్లు బీఎల్ఏ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

చిక్కుల్లో కమల్ హాసన్ - బెంగుళూరు కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments