ఇంటర్ అర్హతతో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (11:47 IST)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇంటర్ అర్హతతో 4,500 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. సీహెచ్ఎస్ఎల్-2022 పేరుతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ), జానియర్ సెక్రటేరియట్ అసిస్సెంట్స్ (జూఆర్ ఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీవీవో) వంటి పలు వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 6వ తేదీ నుంచి వచ్చే యేడాది జనవరి నాలుగో తేదీ వరకు చేసుకోవచ్చు. టైర్-1 కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకనేవారు విధిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి కూడా 18 నుంచి 27 యేళ్ళకు మించరాదు. పూర్తి వివరాల కోసం sss.nic.in అనే నోటిఫికేషన్‌లో చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments