గుజరాత్‌లో కాషాయం - హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం హవా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (10:31 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల మధ్య దోబూచులాడాయి. 
 
చివరకు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఆ పార్టీ సరిగ్గా 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29, కాంగ్రెస్ 35, ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే, హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని మళ్లీ గెలిపించిన దాఖలాలు లేవు. ఈ ఆనవాయితీని మరోమారు పునరావృతం చేశారు. దీంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. 
 
మరోవైపు, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుంది. ఆ పార్టీ ఏకంగా 155 సీట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. గతంతో పోల్చితే ఈ దఫా 60కు పైగా సీట్లను కోల్పోయింది. ప్రస్తుతం బీజేపీ 155 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల, ఆప్ 6, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments