Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్-రూ. 27,500 వరకు వేతనం

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (23:02 IST)
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఖాళీలు సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులకు మొదటగా నెలకు రూ. 27,500 వరకు వేతనం చెల్లించనున్నారు. రెగ్యులరైజ్ చేసిన అనంతరం రూ. 25 వేల నుంచి రూ.1.70 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.
 
మొత్తం 35 డిప్లొమో ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మూడేళ్ల డిప్లొమో కోర్సును గుర్తింపు పొంది టెక్నికల్ బోర్డు లేదా సంస్థ నుంచి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD, Ex-SM అభ్యర్థులు పాస్ మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు ఈ కింది స్ట్రీమ్‌లలో డిప్లొమో చేసి ఉండాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments