జాతీయ స్థాయి పరీక్షలకు జూన్ 15 వరకు పొడిగింపు..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (10:51 IST)
యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌, ఐసీఏఆర్‌, జేఎన్‌యూఈఈ, ఇగ్నో ఓపెన్‌ మ్యాట్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షల దరఖాస్తులను జూన్‌ 15 వరకు సమర్పించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. 
 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికోసం మరో మారు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్వీట్‌ చేశారు.
 
ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా జూన్‌ 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ అప్లికేషన్లను స్వీకరిస్తామని, రాత్రి 11.50 గంటల వరకు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షల తేదీలు, అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ వంటి వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments