Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా నుంచి జియో ఫీచర్ ఫోన్లు పంపిణీ...

రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:26 IST)
రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, వినియోగదారుల సంఖ్య పెంచుకునేందుకు.. 2018 డిసెంబరు నాటికి 4జీ అనుసంధానం కలిగిన 20 కోట్ల జియో ఫోన్లను జియో విక్రయించనుంది. ఇందులోభాగంగా, దసరా నవరాత్రుల సందర్భంగా వినియోగదారులకు జియో ఫోన్ల పంపిణీని ప్రారంభించనుంది. 
 
అదేసమయంలో వచ్చే యేడాది ముగిసేనాటికి ఈ ఫోన్ల ద్వారా చందాదారుల సంఖ్య 40 కోట్లకు చేరొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. గత జూన్‌కి జియోకు 12.34 కోట్ల మంది వినియోగదారులు ఉన్న విషయం తెల్సిందే. కాగా, కొత్త జియో ఫోన్‌కు 60 లక్షల రిజిస్ట్రేషన్‌లు రావడంతో.. తాత్కాలికంగా బుకింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments