Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (11:31 IST)
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్​టీఐల్లోని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష‌లు నిర్వ‌హిస్తారు.
 
మెయిన్ ర్యాంకు ద్వారా సుమారు 40 వేల ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేశారు. అలాగే, జూలై 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు 12 గంట‌ల‌ వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌ల‌ వరకు పరీక్షలు నిర్వ‌హిస్తారు. 
 
ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది పరీక్షలు రాయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments