Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ పీజీ సెట్ 2022 నోటిఫికేన్ విడుదల

andhrapradesh logo
, గురువారం, 23 జూన్ 2022 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ పీజీ సెట్ 2022 నోటిఫికే,న్ బుధవారం రాత్రి విడుదలైంది. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ సూర్య కళావతి ఈ నోటిఫికేషన్‌ను విడుద చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. 
 
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సివుంది. మొత్తంగా 145 కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశం లభించదు. దరఖాస్తులకు జూలై 20వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్‌ను టాలీవుడ్ ఎత్తుకుపోతుందేమో.. మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా?