ఏపీలో ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు వెల్లడి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాల వెల్లడయ్యాయి. జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 70.63 శాతం ఉత్తీర్ణులయ్యారు. 
 
ఈ ఇంటర్ బోర్డు సెక్రటకీ ఎంపీ శేషగిరి బాబు ఈ ఫలితాలను వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షా జరిగాయి. ఈ జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనర్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షాల ఫలితాలు www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వైబ్‌సైట్ల లాగిన్ అయి చూసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments